Friday, 24 October 2014

మెగా హీరోల మధ్య ఆడియో..

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా నటించిన చిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం'. రెజీన కథానాయిక. గీతాఆర్‌‌ట్స-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌‌స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్ని వాసు-శ్రీ హర్షిత్‌ నిర్మాతలు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకుడు. అనూప్‌ రూబెన్‌‌స సంగీతం అందించారు. ఆడియో అక్టోబర్‌ 25న ప్రేక్షకాభిమానుల ముందుకు రానుంది. ఈ వేడుకకు మెగా హీరోలు చిరంజీవి, చరణ్‌, అల్లు అర్జున్‌ ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నారు. ఇటీవలే అల్లు అరవింద్‌ డిజిటల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. సాయిధరమ్‌ ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడని అల్లు అరవింద్‌ తెలిపారు. నిర్మాతలు మరో జన్మనిచ్చారని దర్శకుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

0 comments:

Post a Comment