‘దేశీ కట్టే’ ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. ఆహ్వానితులందరూ.. మూవీ థియేట్రికల్
ట్రైలర్ కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే థియేట్రికల్ ట్రైలర్
స్టార్ట్ అయింది. అందరూ.. షాక్.. ! ఎందుకంటే..ట్రైలర్ కు బదులు బ్లూ ఫిల్మ్
బిట్ ప్లే అయింది. దీంతో.. పిచ్చ షాక్ కు గురైన చిత్ర బృందం ట్రైలర్ ను
స్టాప్ చేసింది. ఇక, ఆహ్వానితుల్లో వున్న మహిళలు మాత్రం బాగా ఇబ్బంది
పడ్డారట. కొందరు కామ రాజులు మాత్రం ఎంజాయ్ చేశారట. చాలా మంది మాత్రం .. ఇదీ
బాలీవుడ్ మూవీ ఆడియో ఫంక్షన్ లా లేదు.. బ్లూ ఫిల్మ్ ఆడియో ఫంక్షన్ లా
వుందని చెవులు కొరుక్కున్నారంట. అన్నట్టు.. ‘దేశీ కట్టే’ ఈ నెల 12న న
ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో.. జే భానుషాలి, అఖిల్ కపూర్, శశా
అఘా, సునీల్ షెట్టి.. తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్
కుమార్ దర్శకుడు.
0 comments:
Post a Comment