రామ్చరణ్ కథానాయకుడు. కాజల్
అగర్వాల్ కథానాయిక. కృష్ణవంశీ రూపొందిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 1న
ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల
సమావేశంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో గోవిందుడు
అందరివాడేలే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే
సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చాలా
గొప్ప సినిమా తీశారని అభినందించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఐదుసార్లు
చూడదగ్గ చిత్రమిది.
ముత్యాలముగ్గు బాపు గారి సినీ ప్రయాణంలో చిరస్మరణీయంగా నిలిచినట్టే మా గోవిందుడు అందరివాడేలే కృష్ణవంశీ కెరీర్లో గొప్ప చిత్రంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నాకు అత్యంత సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇటు వంటి సినిమాను నా సంస్థలో నిర్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా నమ్మకం నిజమైతే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుంది అన్నారు బండ్ల గణేష్.
ముత్యాలముగ్గు బాపు గారి సినీ ప్రయాణంలో చిరస్మరణీయంగా నిలిచినట్టే మా గోవిందుడు అందరివాడేలే కృష్ణవంశీ కెరీర్లో గొప్ప చిత్రంగా నిలుస్తుంది. వ్యక్తిగతంగా, వృత్తి పరంగా నాకు అత్యంత సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇటు వంటి సినిమాను నా సంస్థలో నిర్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నా నమ్మకం నిజమైతే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుంది అన్నారు బండ్ల గణేష్.
0 comments:
Post a Comment