చలిలో వణుకుతున్న నగరాన్ని న్యూ ఇయర్ ఈవ్ వేడెక్కించనుంది.
జూబ్లీహిల్స్లోని దుర్గం చెరువు పూనమ్ పాండ్గా మారనుంది. వస్త్రధారణలో
బహు పొదుపరి, నిరంతర వివాదాలతో తరచు వార్తలకెక్కడంలో కడు గడసరిగా పేరుమోసిన
పూనమ్ పాండే తన చిందు చిద్విలాసాలతో హైదరాబాదీలను హీటెక్కించనుంది.
Posted in: Tollywood News
Email This
BlogThis!
Share to Facebook
0 comments:
Post a Comment