హీరోయిన్గా అభిమానులను అలరిస్తున్న బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఇటీవల
నిర్మాతగా మారింది. ఇన్నాళ్లూ నిర్మాతల నుంచి రెమ్యునరేషన్ తీసుకునే ఈ
ముద్దగుమ్మ తొలిసారిగా ‘మేడమ్జీ’ సినిమా కోసం డబ్బు ఖర్చు చేస్తోంది.
డబ్బులిస్తుండటంలో ఆనందం ఏముంటుందని అడిగితే.. ‘ఒక నిర్మాతగా నిర్ణయాలు
తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’ అని చెబుతోంది. ప్రస్తుతం సెట్లో ఉన్న ఈ
సినిమా.. స్క్రీన్ మీద హిట్ కొడితేనే మేడమ్జీకి అసలు ఎంజాయ్మెంట్
అంటున్నారు బాలీవుడ్ జనాలు.
0 comments:
Post a Comment