రవితేజ హీరోగా నటించిన చిత్రం ’పవర్’. బాబి దర్శకుడు. తాజాగా, ’పవర్’
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. సెన్సార్ బోర్డ్ సభ్యులు ఈ
చిత్రానికి ’ఎ’ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. పవర్ ఫుల్ ఫైట్స్
తో పాటుగా.. హీరోయిన్స్ రెజీనా, హన్సికాలు ఓ రేంజ్ లో అందాలు ఆరబోశారట.
అందుకే పవర్ కు ’ఎ’ కట్టబెట్టెనట్లు సెన్సార్ సభ్యులు చెబుకుంటున్నారు. ఈ
చిత్రానికి సంగీతం థమన్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. అన్నట్టు..సెప్టెంబర్
12న పవర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
0 comments:
Post a Comment